ఈ 5 ఆహారాలు జ్వరం వచ్చినపుడు తినదగినవి, ఏంటవి?

సిహెచ్
బుధవారం, 13 మార్చి 2024 (17:51 IST)
జ్వరం వచ్చినప్పుడు, మన శరీరం బలహీనంగా మారుతుంది. ఏమీ తినాలని అనిపించదు. జ్వరానికి మందులు రాసిన తర్వాత వైద్యులు తేలికపాటి ఆహారాన్ని తీసుకోమని చెబుతారు. అలాంటివాటిలో కొన్ని ఏమిటో తెలుసుకుందాము.
 
జ్వరం వచ్చినప్పుడు ఖిచ్డీ తినవచ్చు, ఇది శక్తినిస్తుంది.
ఎందుకంటే ఖిచ్డీలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
వైద్యుల సూచన మేరకు పచ్చి ఆకుల సూప్ తాగవచ్చు.
ఈ సూప్ సహాయంతో శరీరం త్వరగా కోలుకుంటుంది.
వైద్యుల సూచన మేరకు పండ్లు తీసుకోవడం కూడా మేలు చేస్తుంది.
రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన పండ్లు లేదా జ్యూస్‌లు, ఐస్ కలిపినవి తాగరాదు.
అరటి, జామకాయ వంటి పండ్లను తినవద్దు.
జ్వరం వచ్చినప్పుడు వైద్యుల సలహా మేరకు కొబ్బరి నీరు తాగవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

తర్వాతి కథనం
Show comments