నిలబడి భోజనం చేస్తే ఏమవుతుంది?

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (17:39 IST)
చాలామంది ఇటీవలి కాలంలో బఫె ఫుడ్ అంటూ నిలబడి భోజనం చేసేయడం కనబడుతుంది. ఏదో ఒకసారి అయితే ఫర్వాలేదు కానీ ప్రతిరోజూ ఇలా నిలబడి భోజనం చేస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. నిలబడి ఆహారం తీసుకునేవారు మోతాదుకి మించి ఎక్కువ తినేస్తారు, దీనితో జీర్ణం కాక అవస్థలు పడుతారు. అంతేకాదు, నిలబడి తినడాన్ని అలవాటుగా మార్చుకున్నవారు ఊబకాయానికి గురయ్యే అవకాశం వుందంటున్నారు.
 
నుంచుని ఆహారం తీసుకోవడం వల్ల అది నేరుగా గొంతు నుంచి పొట్టలో పడిపోయి అన్నవాహికపై దుష్ప్రభావం చూపుతుంది. నిలబడి తినేవారిలో అల్సర్ వంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. నిలబడి ఆహారం తీసుకునేవారిలో పేగులు కుంచించుకుపోవడం వంటి సమస్య రావచ్చు.
 
ఆహారాన్ని ప్రశాంతంగా కూర్చుని భోజనం చేస్తే మంచి ఫలితాలు వుంటాయంటారు నిపుణులు.
నిలబడి భోజనం చేయడం వల్ల చికాకుగా వుంటుంది, దాంతో ఆహారాన్ని ఆస్వాదించే అవకాశం వుండదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

తర్వాతి కథనం
Show comments