8 గంటల కన్నా ఎక్కువగా నిద్రిస్తే.. ఏమవుతుందో తెలుసా..?

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (10:12 IST)
ప్రతి ఒక్కరికి జీవితంలో నిద్ర అనేది ఎంతో ముఖ్యమైనది. చాలామంది నిద్రలేమి కారణంగా రకరకాల అనారోగ్యాల పాలవుతున్నారు. రోజూ తప్పకుండా 8 గంటల పాటు నిద్రించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ 8 గంటల పాటు నిద్రించడం వలన శరీరం పునరుత్తేజం చెందుతుంది. శరీరానికి కావలసిన పోషక విలువలు పుష్కలంగా అందుతాయి. కనుక నిత్యం 6 నుండి 8 గంటల పాట నిద్రపోవాలని వైద్యులు చెప్తున్నారు.
 
కానీ, కొందరు ఈ సమయాన్ని పాటించరు. చాలా తక్కువ గంటలు నిద్రిస్తుంటారు. ఇక మరికొందరైతే ఏకంగా 10 గంటలకు పైగా నిద్రిస్తుంటారు. అసలు నిజం చెప్పాలంటే.. ఒక మనిషికి నిద్ర తక్కువైతే ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటారో అదేవిధంగా నిద్ర ఎక్కువైతే కూడా అలాంటి సమస్యలే ఎదుర్కుంటారని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు. 
 
నిత్యం 10 గంటల పాటు నిద్రించిన వారికి మధుమేహం, స్థూలకాయం, తలనొప్పి, వెన్నునొప్పి, గుండె వ్యాధులు వంటి పలురకాల వ్యాధులకు గురికావలసి వస్తుంది. 8 గంటలు నిద్రించే వారికంటే.. 10 గంటల నిద్రించే వారికే అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనంలో తేల్చి చెప్పారు. కనుక వీలైనంత వరకు నిద్రించే సమయాన్ని 10 గంటల కన్నా తక్కువగా ఉండేలా అలవాటు చేసుకోవాలి. లేదంటే పైన చెప్పిన వ్యాధులకు తప్పక గురికావలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి జాగ్రత్త వహించండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఖాతా తెరిచిన బీఎస్పీ.. అదీ కూడా 30 ఓట్ల మెజార్టీతో..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

తర్వాతి కథనం
Show comments