తలనొప్పి ఎలా వస్తుందో తెలుసా..?

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (14:52 IST)
కొందరికి ఆఫీసు పని వలన తలనొప్పి వస్తుంది. మరికొందరికి ఇంటి ఇబ్బందుల వలన కూడా తలనొప్పి వచ్చే అవకాశాలున్నాయి. ఎక్కువగా ఆలోచిస్తే కూడా తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఆలోచన ఎక్కువగా ఉండాకూడదు. ఒకవేళ అలావున్నట్టైతే మధుమేహ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కనుక తలనొప్పిని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం..
 
ముందుగా ఒక బ్రౌన్ కాగితాన్ని కత్తిరించి ఆ పేపర్‌ను వెనిగర్‌లో కాసేపు అలానే ఉంచాలి. ఇప్పుడు ఈ కాగితాన్ని నుదుటిపై 10 నిమిషాల పాటు అలానే పెట్టుకోవాలి. తద్వారా తలనొప్పి మటుమాయం అవుతుంది. 
 
చేతులను 15 నిమిషాల పాటు అలానే ఊపడం వలన కూడా తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. అసలు తలనొప్పి ఎందుకు వస్తుందంటే.. తల లోపలి భాగంలో రక్తనాళాలు నొక్కుకుపోవడం వలనే వస్తుంది. కనుక అప్పుడప్పుడు చేతులను కదిలిస్తూ ఉండాలి. అలాగని అదేపనిగా చేతులను ఊపడడం కూడా అంత మంచిది కాదు. మీరు ఊపే 5 లేదా 10 నిమిషాలలోనే తలనొప్పి తగ్గిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments