Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతినిద్ర ఆరోగ్యానికి హానికరమా..?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (13:19 IST)
కొందరు భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమిస్తారు. దీనితో వారి జన్మధన్యమైనట్టు భావిస్తుంటారు. మరి కొందరైతే చదువుకోవాలనే నెపం ఉన్నప్పటికీ పుస్తకం పట్టీ పట్టగానే తూగుతూ నిద్రలోకి జారిపోతుంటారు. ఏదైనా పనిచేయాలని నిద్రమాని ఉత్సాహంగా ఉండాలనుకుని తిన్నవెంటనే ముసుగులోకి చేరి నిద్రపోతారు.
 
ఇలా అతినిద్రకు కారణం మెదడు పొరల్లో కనురెప్పలమాటున కొవ్వు తెరలు పేరుకొని ఉండడమేనని ఇందుకు కారణమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలా కనురెప్పల మాటున కొవ్వు పేరుకుని ఉండడం వలన మెదడు అలసిపోతుంది. తద్వారా అతినిద్ర ఏర్పడుతుందని వారు పేర్కొంటున్నారు. 
 
ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటే.. ప్రతి రోజూ రాత్రి నేలములక వేరులు తేనెతో చాది కల్కం వేసుకోవాలి. అలా చేసి నిమ్మరసం, తేనె వాడుతుంటే ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments