Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిక్ వ్యాధి వున్నవారు మామిడిని తినవచ్చా?

Webdunia
సోమవారం, 30 మే 2022 (22:54 IST)
మధుమేహం వున్నవారు మామిడికాయలు తినరాదని అంటారు. ఐతే మధుమేహంతో బాధపడుతూ మామిడిపండు తినాలనిపిస్తే.. పగటిపూట తినడం మంచిదని కొన్ని అధ్యయనాలు చెపుతున్నాయి. ఎందుకంటే... పగటిపూట శరీరం యొక్క జీవక్రియ రేటు బాగానే ఉంటుంది.


అదే సమయంలో, మామిడిలో ఉండే చక్కెరలో 30 శాతం ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుందని అధ్యయనం పేర్కొంది. కాలేయంలో... మామిడి పండు చక్కెర యొక్క జీవక్రియ శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ మొత్తాన్ని పెంచుతుంది. కాబట్టి మధుమేహం వున్నవారు మామిడి తీసుకోవడం సమస్యగా ఉంటుంది.

 
మామిడి పండ్లలో చాలా కేలరీలు చక్కెర నుండి వస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ప్రమాదం ఉంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు, మామిడిపండ్లు తినాలనుకుంటే ముందుగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

తర్వాతి కథనం
Show comments