Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిక్ వ్యాధి వున్నవారు మామిడిని తినవచ్చా?

Webdunia
సోమవారం, 30 మే 2022 (22:54 IST)
మధుమేహం వున్నవారు మామిడికాయలు తినరాదని అంటారు. ఐతే మధుమేహంతో బాధపడుతూ మామిడిపండు తినాలనిపిస్తే.. పగటిపూట తినడం మంచిదని కొన్ని అధ్యయనాలు చెపుతున్నాయి. ఎందుకంటే... పగటిపూట శరీరం యొక్క జీవక్రియ రేటు బాగానే ఉంటుంది.


అదే సమయంలో, మామిడిలో ఉండే చక్కెరలో 30 శాతం ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుందని అధ్యయనం పేర్కొంది. కాలేయంలో... మామిడి పండు చక్కెర యొక్క జీవక్రియ శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ మొత్తాన్ని పెంచుతుంది. కాబట్టి మధుమేహం వున్నవారు మామిడి తీసుకోవడం సమస్యగా ఉంటుంది.

 
మామిడి పండ్లలో చాలా కేలరీలు చక్కెర నుండి వస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ప్రమాదం ఉంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు, మామిడిపండ్లు తినాలనుకుంటే ముందుగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రజల ఆకాంక్షను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం : గవర్నర్ అబ్దుల్ నజీర్

రిపబ్లిక్డే పరేడ్.. ప్రత్యేక ఆకర్షణంగా ఏటికొప్పాక బొమ్మల శకటం

హస్తిలో ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి

బాలికను నగ్న వీడియో తీసి... తల్లిని శారీరకంగా లోబరుచుకున్న కామాంధుడు...

విమానంలో వీరకుమ్ముడు... వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

తర్వాతి కథనం
Show comments