Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాథ యువతిపై వలంటీరు అత్యాచారం... గర్భందాల్చడంతో వెలుగులోకి..

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (17:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామవలంటీర్లు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరిగా ఉండే మహిళపై వారు ఈ తరహా అఘాయిత్యాలకు పూనుకుంటున్నారు. తాజగా తల్లిదండ్రులు లేని అనాథ యువతిపై ఒక వలంటీర్ అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఆ తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రెంటికోట గ్రామంలో ఓ దళిత యువతి తల్లిదండ్రులు కొన్నినెలల క్రితం చనిపోయారు. పైగా, ఆమెకు తోడబుట్టినవారు, బంధువులు కూడా లేరు. ఉన్నవారు కూడా దగ్గరకు చేరదీయలేదు. దీంతో ఆమె మందస మండలంలో యాచకవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. రాత్రిపూట స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోని వరండాల్లో పనుకునేది. 
 
ఈ క్రమంలో ఆ యువతిపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన వలంటీరు కణితి బాలకృష్ణ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు గర్భందాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే, వలంటీరును అరెస్టు చేయకుండా వైకాపా నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం