Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాథ యువతిపై వలంటీరు అత్యాచారం... గర్భందాల్చడంతో వెలుగులోకి..

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (17:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామవలంటీర్లు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరిగా ఉండే మహిళపై వారు ఈ తరహా అఘాయిత్యాలకు పూనుకుంటున్నారు. తాజగా తల్లిదండ్రులు లేని అనాథ యువతిపై ఒక వలంటీర్ అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఆ తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రెంటికోట గ్రామంలో ఓ దళిత యువతి తల్లిదండ్రులు కొన్నినెలల క్రితం చనిపోయారు. పైగా, ఆమెకు తోడబుట్టినవారు, బంధువులు కూడా లేరు. ఉన్నవారు కూడా దగ్గరకు చేరదీయలేదు. దీంతో ఆమె మందస మండలంలో యాచకవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. రాత్రిపూట స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోని వరండాల్లో పనుకునేది. 
 
ఈ క్రమంలో ఆ యువతిపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన వలంటీరు కణితి బాలకృష్ణ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు గర్భందాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే, వలంటీరును అరెస్టు చేయకుండా వైకాపా నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం