Webdunia - Bharat's app for daily news and videos

Install App

1,441 ఎలక్ట్రిక్ బైకులను రీకాల్ చేసిన ఈ-స్కూటర్

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (13:18 IST)
దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైకులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ తరహా బైకులను ప్రతి కంపెనీ తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ బైకుల్లో అమర్చిన బ్యాటరీలు పేలిపోతున్నాయి. ఈ పేలుడు సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. దీంతో ఈ-బైక్ ఉత్పత్తి కంపెనీల్లో ఒకటైన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఇటీవల పూణెలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని 1,441 యూనిట్ల ఈ-బైకులను రీకాల్ చేస్తున్నట్టు తెలిపింది. ఇటీవల ప్రమాదానికి గురైన ఈ-స్కూటర్‌తో పాటు ఆ బ్యాచ్‌లో తయారైన అన్ని బైకులను పరిశీలించాలని నిర్ణయించినట్టు తెలిపింది. 
 
అందుకే ఆ బైకులను వెనక్కి పిలిపిస్తున్నట్టు వివరించింది. ఆ స్కూటర్లలోని బ్యాటరీలు, థర్మల్ వ్యవస్థపై తమ సర్వీస్ ఇంజనీర్లు సమీక్ష నిర్వహిస్తారని తెలిపింది. భారత బ్యాటరీ ప్రమాణాలతో పాటు ఐరోపా ప్రమాణాలకు కూడా తమ స్కూటర్లకు అమర్చిన బ్యాటరీలు సరిపోతాయని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments