Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమ పిండి పరోటాలు ఎలా చేయాలో తెలుసా?

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (19:46 IST)
మనం ప్రతిరోజు రకరకాల అల్పాహారాలను చేసుకొని తింటూ ఉంటాం. కానీ పరోటాలు చాలా అరుదుగా మాత్రమే చేస్తూ ఉంటాం. కానీ పిల్లలు కొత్త ఐటమ్స్ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పరోటాలను పిల్లలకు ఇష్టం అయ్యేలా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
 
కావలసిన పదార్ధాలు:
క్యాబేజీ తురుము- రెండు కప్పులు,
గోధుమపిండి- రెండు కప్పులు,
గరం మసాలా- అర టీ స్పూన్,
తరిగిన కొత్తిమీర- ఒక కట్ట,
పసుపు- చిటికెడు,
కారం- ఒక టీ స్పూన్,
నూనె- రెండు టీ స్పూన్లు,
నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు,
ఉప్పు- తగినంత,
నీళ్లు-తగినన్ని.
 
తయారీ విధానం...
క్యాబేజీ తురుములో కొద్దిగా ఉప్పువేసి ఉడకబెట్టి, ఉడికాక నీరు మెుత్తం పిండేయాలి. తర్వాత నూనె, నెయ్యి మినహా మిగిలిన పదార్ధాలన్నింటిని ఒక గిన్నెలో వేసి చపాతీల పిండిలా కలుపుకోవాలి. చివర్లో నూనె కూడా వేసి కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పరోటాలు చేసుకొని పెనం మీద నెయ్యితో  కాల్చుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచిగా ఉంచే పరోటాలు రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ నీతులు చెప్పడం హాస్యాస్పదం : అద్దంకి దయాకర్

వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో నిరసనలు : మద్దతు ప్రకటించిన ఎలాన్ మస్క్

మానసిక సమస్యతో బాధపడుతున్న కొడుకును చూడలేక....

మద్యం మత్తులో పాఠశాల వంట మనిషిపై విద్యార్థుల దాడి

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఈడీ నోటీసులు

దివ్యాంగ డ్యాన్సర్లకు రాఘవ లారెన్స్ కరెన్సీ అభిషేకం (Video)

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

తర్వాతి కథనం
Show comments