Webdunia - Bharat's app for daily news and videos

Install App

టొమాటో గుజ్జులో పాలను పట్టించి ముఖానికి పట్టిస్తే..

Webdunia
శనివారం, 21 మే 2016 (17:39 IST)
టొమాటోల గుజ్జులో పాలను కలిపి ముఖానికి పట్టిస్తే ముఖం కాంతిలీనుతుంది. ఒక బౌల్‌లో టొమాటోలను గుజ్జుగా చేసుకోవాలి. దీనిలో  ఓట్‌మీల్‌, పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తుంటే ఎండ తాకిడికి కమిలిన చర్మంలో నిగారింపువస్తుంది.
 
ఒక బౌల్‌లో రెండు టీస్పూన్ల టొమాటో రసం, మజ్జిగ కలిపి బాగా కలపాలి. ఈ టొమాటో రసాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే ముఖం నిగనిగలాడుతుంది. ఒక టొమాటోను గుజ్జుగా చేసుకుని అందులోకి ఒక టీస్పూన్‌ తేనెను వేసి మిశ్రమంగా కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి కాసేపయ్యాక కడుక్కుంటే మంచి గుణం ఉంటుంది.
 
టొమాటోలను గుజ్జుగా చేసి దీనిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టిస్తే చర్మంలో మృదుత్వం వస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

లక్ష ఇచ్చి ఆరేళ్ల పాటు సంసారం చేసిన ఆంటీని లేపేశాడు

వామ్మో, నేనెక్కిన స్పైస్ జెట్ గాల్లో నుంచి కిందికి జారింది: ప్రియాణికుడి వీడియో

గజపతిరాజుకు గవర్నర్ పదవి... తెలుగు ప్రజలకు గర్వకారణమంటున్న చంద్రబాబు

గోవా గవర్నరుగా పూసపాటి అశోకగజపతి రాజు

Speed Rail: విమానంతో పోటీ పడే సరికొత్త రైలు- డ్రాగన్ కంట్రీ అదుర్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

తర్వాతి కథనం
Show comments