Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున దీపాలను నదుల్లో వదిలేస్తే..?

సెల్వి
బుధవారం, 30 అక్టోబరు 2024 (13:03 IST)
దీపావళి నాడు లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తుందని విశ్వాసం. అందుకే దీపాలను వెలిగించడం ద్వారా శ్రీలక్ష్మిని ప్రసన్నం చేసుకోవచ్చు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. దీపావళి రోజున దీపాలను వెలిగించడం ద్వారా ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శాంతి,శ్రేయస్సు లభిస్తుంది. దీపావళి తర్వాత మీరు వెలిగించిన దీపాలను నదిలో లేదా ప్రవహించే నీటిలో వదిలేయాలి. అయితే చాలామంది ఇంట్లో అనేక దీపాలను కూడా ఉంచుతారు. 
 
ఇది తప్పు. నిజానికి పాత దీపం ఇంట్లో నెగిటివిటీ ఎనర్జీని పెంచుతుంది. అందుకే దీపావళి తర్వాత వాటిని నదుల్లో వదిలేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
దీపావళి తర్వాత నదిలో దీపాలు వెలిగించాలంటే ఇదే కారణం. దీపావళి సందర్భంగా వెలిగించిన దీపాలను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. దీనితో శుభ ఫలాలను పొందవచ్చు. జీవితంలో ఎల్లప్పుడూ ఆనందాన్ని పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

లేటెస్ట్

21-05-2025 బుధవారం దినఫలితాలు - వృధా ఖర్చులు తగ్గించుకుంటారు....

20-05-2025 మంగళవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

TTD: శ్రీవారికి రెండు భారీ వెండి అఖండ దీపాలను కానుకగా ఇచ్చిన మైసూర్ రాజమాత

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

తర్వాతి కథనం
Show comments