Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున లక్ష్మీపూజ.. పాలు, నెయ్యిని మరవకండి.. సాయంత్రం 5.55 గంటల నుంచి..?

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (10:01 IST)
దీపావళి రోజున లక్ష్మీదేవి పూజను తప్పకుండా ఆచరించాలి. ఆరోజు తప్పకుండా ధనలక్ష్మీ పూజ చేయాలి. దీపావళి రోజున దీపాలను వెలిగించడమే లక్ష్మీపూజలుగా అన్వయించుకోవచ్చు. ఎందుకంటే దీపం లక్ష్మీ స్వరూపం. దీపాల యొక్క సముదాయం పెట్టడమంటేనే లక్ష్మీదేవిని ఆ రూపంలో కూడా పూజించటమే. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులమయితే ఆ ఏడాది అంతా లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. 
 
లక్ష్మీ అంటే కేవలం డబ్బు రూపంలోనే కాదు. ఏ రూపంలో అయినా ఆమె అనుగ్రహం ఉంటుంది. దీపావళి రోజున లక్ష్మీ దేవి పూజ చేసేటప్పుడు తప్పకుండా లక్ష్మీ దేవి పక్కన విష్ణుమూర్తిని కూడా ఉంచితేనే ఆమెకు పరిపూర్ణమైన సంతృప్తి కలుగుతుందని చెబుతారు. 
 
శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు ఈ పూజను చేయవచ్చు. సాయంత్రం 5.55 గంటల నుంచి 08.25 గంటల్లోపు ఈ పూజను ముగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూజ చేసేటప్పుడు శ్రీ లక్ష్మీ కుబేర అష్టోత్తరంతో కుంకుమ పూజ చేయడం.. పాలలలో తేనెను కలిపి నైవేద్యంగా సమర్పించడం మరిచిపోకూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.4600 కోట్ల వ్యయంతో ఏపీతో పాటు నాలుగు సెమీకండక్టర్ తయారీ యూనిట్లు

జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఓవర్.. ఏం జరిగినా జగన్ బెంగళూరులోనే వుంటే ఎలా?

Amaravati: అమరావతిలో 74 ప్రాజెక్టులు- సీఆర్డీఏ భవనం ఆగస్టు 15న ప్రారంభం

సుప్రీం ఆదేశంతో వణికిపోయిన వీధి కుక్క, వచ్చేస్తున్నానంటూ ట్రైన్ ఎక్కేసింది: ట్విట్టర్‌లో Dogesh (video)

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

shravan masam, శ్రావణ మాసంలో ఆడవారి ఆటలు చూడండి (video)

11-08-2025 సోమవారం ఫలితాలు - సంతోషకరమైన వార్తలు వింటారు...

10-08-2025 బుధవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు....

Karma and Rebirth: కర్మకు పునర్జన్మకు లింకుందా.. గరుడ పురాణం ఏం చెప్తోంది..!

raksha bandhan 2025: రాఖీ కట్టుకున్న తర్వాత ఎప్పుడు తీయాలి? ఎక్కడ పడవేయాలి?

తర్వాతి కథనం
Show comments