భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (16:44 IST)
భౌతిక శాస్త్రంలో ఈ యేడాది ముగ్గురు శాస్త్రవేత్తలు నోబెల్ పురస్కారాన్ని పంచుకున్నారు. క్యాంటమ్ ఫిజిక్స్‌లో వినూతన్న ఆవిష్కరణలు చేసినందుకుగాను వీరికి ఈ బహమతి దక్కింది. ఈ పురస్కారాన్ని గెలుచుకున్నవారిలో అలైన్ ఆస్పెక్ట్, క్లాసెర్, జెల్లింగర్‌లు ఉన్నారు. వీరికి 7.34 కోట్ల రూపాయల నగదు బహుమతిని అందజేయనున్నారు. 
 
క్వాంటమ్ సమాచార శాస్త్రానికి కొత్తదారులు తెరుస్తూ, బెల్ అసమానతలకు అతీతంగా ఫోటాన్లతో వారు సాగించిన పరిశోధనలకు ఈ యేడాది నోబెల్ బహుమతి ఇస్తున్నామని రాయల్ స్వీడిష్ అకాడెమీ ప్రకటించింది.
 
2022 సంపత్సరానికి ఈ బహుమతులు గెలుచుకున్న శాస్త్రవేత్తల్లో అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసెర్, ఆంటోన్ జెల్లింగర్‍లు ఉన్నారు. రెండు కణాలను ఒకదానికొకటి వేరుపడినప్పటికీ పరస్పరం ఎంతో దూరంగా ఉన్నప్పటికీ అవి రెండూ ఏకశక్తిగా వ్యవహరించడాన్ని ఈ శాస్త్రవేత్తలు త్రయం కనుగొంది. ఈ సమాచారం ఆధారంగా సరికొత్త క్వాంటం టెక్నాలజీకి ఈ ఫలితాలు బాటలు వేశాయని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ 3వ పెళ్లి, ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్ చేసి...

సమంత తల్లి కాబోతుందా.. బేబీ బంప్‌తో కనిపించిన మా ఇంటి బంగారం? (video)

Klin Kaara: క్లిన్ కారాతో హ్యాపీగా కనిపించిన ఉపాసన, రామ్ చరణ్

Allu Arjun Court: అల్లు అర్జున్ తప్పనిసరిగా హాజరు కావాలన్న నాంపల్లి కోర్టు

Vishal : మకుటం నుంచి విశాల్ పాడిన రైజ్ ఆఫ్ లింగా పాట

తర్వాతి కథనం
Show comments