Webdunia - Bharat's app for daily news and videos

Install App

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (16:44 IST)
భౌతిక శాస్త్రంలో ఈ యేడాది ముగ్గురు శాస్త్రవేత్తలు నోబెల్ పురస్కారాన్ని పంచుకున్నారు. క్యాంటమ్ ఫిజిక్స్‌లో వినూతన్న ఆవిష్కరణలు చేసినందుకుగాను వీరికి ఈ బహమతి దక్కింది. ఈ పురస్కారాన్ని గెలుచుకున్నవారిలో అలైన్ ఆస్పెక్ట్, క్లాసెర్, జెల్లింగర్‌లు ఉన్నారు. వీరికి 7.34 కోట్ల రూపాయల నగదు బహుమతిని అందజేయనున్నారు. 
 
క్వాంటమ్ సమాచార శాస్త్రానికి కొత్తదారులు తెరుస్తూ, బెల్ అసమానతలకు అతీతంగా ఫోటాన్లతో వారు సాగించిన పరిశోధనలకు ఈ యేడాది నోబెల్ బహుమతి ఇస్తున్నామని రాయల్ స్వీడిష్ అకాడెమీ ప్రకటించింది.
 
2022 సంపత్సరానికి ఈ బహుమతులు గెలుచుకున్న శాస్త్రవేత్తల్లో అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసెర్, ఆంటోన్ జెల్లింగర్‍లు ఉన్నారు. రెండు కణాలను ఒకదానికొకటి వేరుపడినప్పటికీ పరస్పరం ఎంతో దూరంగా ఉన్నప్పటికీ అవి రెండూ ఏకశక్తిగా వ్యవహరించడాన్ని ఈ శాస్త్రవేత్తలు త్రయం కనుగొంది. ఈ సమాచారం ఆధారంగా సరికొత్త క్వాంటం టెక్నాలజీకి ఈ ఫలితాలు బాటలు వేశాయని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments