చంద్రబాబుతో భేటీ.. 12న టీడీపీలో చేరుతా.. ఆనం రాంనారాయణ రెడ్డి

Webdunia
శనివారం, 10 జూన్ 2023 (22:23 IST)
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ కావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు గంటపాటు ఆనం రాంనారాయణ రెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. 
 
ఈ భేటీ అనంతరం ఆనం టీడీపీలో చేరికపై కీలక ప్రకటన చేశారు ఆనం రాంనారాయణ రెడ్డి. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాకు కూడా రానుంది. 
 
అయితే పాదయాత్రను విజయవంతం చేసి పార్టీలో చేరతానని ఆనం ప్రకటించారు. చంద్రబాబుతో భేటీ అయ్యాక టీడీపీలో చేరడంపై ఆనం హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments