Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

ఠాగూర్
శనివారం, 30 నవంబరు 2024 (15:58 IST)
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ప్రియుడుని వివాహం చేసుకునేందుకు యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్తాపం చెందిన బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన ఏపీలోని విజయవాడ నగరం చిట్టి నగర్‌లో చోటుచేసుకుంది. ఈ యువతి కాలువలో దూకి ప్రాణాలు తీసుకుంది. 
 
వివరాలను పరిశీలిస్తే, చిట్టి నగర్‌కు చెందిన 19 యేళ్ల యువతికి ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మనసులు కలవడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని యువతి తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. 
 
అయితే, ఆ యవతి తల్లిదండ్రులు మాత్రం ఆ పెళ్లికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తానికిగురైన ఆ యువతి ఈ నెల 24వ తేదీన కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి యువతి మృతదేహం కోసం గాలించగా, రామవరప్పాడు వంతెన సమీపంలో శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments