Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

ఠాగూర్
శనివారం, 30 నవంబరు 2024 (15:58 IST)
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ప్రియుడుని వివాహం చేసుకునేందుకు యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్తాపం చెందిన బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన ఏపీలోని విజయవాడ నగరం చిట్టి నగర్‌లో చోటుచేసుకుంది. ఈ యువతి కాలువలో దూకి ప్రాణాలు తీసుకుంది. 
 
వివరాలను పరిశీలిస్తే, చిట్టి నగర్‌కు చెందిన 19 యేళ్ల యువతికి ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మనసులు కలవడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని యువతి తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. 
 
అయితే, ఆ యవతి తల్లిదండ్రులు మాత్రం ఆ పెళ్లికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తానికిగురైన ఆ యువతి ఈ నెల 24వ తేదీన కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి యువతి మృతదేహం కోసం గాలించగా, రామవరప్పాడు వంతెన సమీపంలో శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments