Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తలు కాదని తెలుసుకుని మహిళపై సామూహిక అత్యాచారం...

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (11:45 IST)
రాత్రి సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ జంట... భార్యాభర్తలు కాదని తెలుసుకున్న ఏడుగురు నిందితులు పురుషుడుని కట్టేసి.. ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం, ఉర్కొండ గ్రామ శివారు ప్రాంతంలో జరిగింది. మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ జిల్లా ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‍‌తో కలిసి మంగళవారం అత్యాచార ఘటన ప్రాంతాన్ని సందర్శించారు. 
 
ఈ సందర్భంగా ఐటీ సత్యనారాయణ మాట్లాడుతూ, అత్యాచానికి పాల్పడిన ఏడుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. విచారణలో మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయన్నారు. నిందితులు గతంలో ప్రేమికులను, మైనర్లను బెదిరించి డబ్బులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. 
 
అయితే, ఈ అత్యాచార ఘటనకు సంబంధించి, గత శనివారం రాత్రి దాదాపు 10.30 గంటలకు ఓ జంట ద్విచక్రవాహనంపై రావడాన్ని నిందితుల్లో నలుగురు గమనించారు. ఆ జంట ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటాన్ని గమనించిన నలుగురు... ఫోన్ చేసి మరో ముగ్గురిని పిలిపించారు. ఆ తర్వాత జంట భార్యభర్తలు కాదని తెలుసుకుని మహిళతో పాటు వచ్చిన వ్యక్తిని కట్టేసి ఆదివారం ఉదయం దేవాలయం ముందు నుంచి భూత్పూర్ మండలంలోని తమ  సొంత గ్రామానికి వెళుతుండా నిందితుల్లో ఒకరైన మహేశ్ గౌడ్ గమనించారు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే మీ వ్యవహారం బయటపెడతామని బెదిరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments