Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిస్సాలో దారుణం : భర్త - కుమారుడి కళ్లెదుటే మహిళ అత్యాచారం

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (16:14 IST)
ఒరిస్సా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వివాహితపై కట్టుకున్న భర్త, కన్న కుమారుడి కళ్లెదుటే అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై తక్షణం స్పందించిన పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని జయపురం స్థానిక సమితిలో ఒక వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే, జయపురం సమితి కుములిపుట్ పంచాయతీ ప్రాంతానికి చెందిన మీణా హరిజన్, అతని స్నేహితులు ఆ వ్యక్తి భార్యపై కన్నేశారు. వారి ఇంట్లోకిదూరి ఆమె భర్త, కుమారుడుని కట్టేసి, వారి కళ్ళ ఎదుటే అత్యాచారనికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత తన భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... బుధవారం మీణా హరిజన్‌ను అరెస్టు చేయగా, మరికొందరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కామాంధులను కఠినంగా శిక్షించాలని అన్ని పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments