Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిస్సాలో దారుణం : భర్త - కుమారుడి కళ్లెదుటే మహిళ అత్యాచారం

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (16:14 IST)
ఒరిస్సా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వివాహితపై కట్టుకున్న భర్త, కన్న కుమారుడి కళ్లెదుటే అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై తక్షణం స్పందించిన పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని జయపురం స్థానిక సమితిలో ఒక వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే, జయపురం సమితి కుములిపుట్ పంచాయతీ ప్రాంతానికి చెందిన మీణా హరిజన్, అతని స్నేహితులు ఆ వ్యక్తి భార్యపై కన్నేశారు. వారి ఇంట్లోకిదూరి ఆమె భర్త, కుమారుడుని కట్టేసి, వారి కళ్ళ ఎదుటే అత్యాచారనికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత తన భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... బుధవారం మీణా హరిజన్‌ను అరెస్టు చేయగా, మరికొందరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కామాంధులను కఠినంగా శిక్షించాలని అన్ని పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments