ఒంటరిగా ఉన్న మహిళపై తుపాకీ ఎక్కుపెట్టి...

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (07:48 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒంటరిగా నివశించే మహిళలను కొందరు కామాంధులు టార్గెట్ చేసుకున్నారు. ఇలాంటి మహిళలను గుర్తించి, తుపాకీ ఎక్కుపెట్టి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళను ఓ కామాంధుడు తుపాకీ ఎక్కుపెట్టి అత్యాచారం చేశాడు.  
 
యూపీలోని జాలౌన్ జిల్లాలోని ఉరయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఓ మహిళ తన పిల్లలతో కలిసి ఇంట్లో ఉంది. భర్త పని నిమిత్తం వెళ్లాడు. ఆ సమయంలో నలుగురు యువకులు కలిసి గోడ దూకి ఇంట్లోకి వచ్చారు. 
 
మహిళకు తుపాకీ ఎక్కుపెట్టి బెదిరించి సామూహిక లైంగికదాడికి తెగపడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు విషయాన్ని తన భర్తకు తెలియజేయగా అతను హుటాహుటిన ఇంటికి చేరుకుని అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments