Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా ఉన్న మహిళపై తుపాకీ ఎక్కుపెట్టి...

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (07:48 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒంటరిగా నివశించే మహిళలను కొందరు కామాంధులు టార్గెట్ చేసుకున్నారు. ఇలాంటి మహిళలను గుర్తించి, తుపాకీ ఎక్కుపెట్టి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళను ఓ కామాంధుడు తుపాకీ ఎక్కుపెట్టి అత్యాచారం చేశాడు.  
 
యూపీలోని జాలౌన్ జిల్లాలోని ఉరయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఓ మహిళ తన పిల్లలతో కలిసి ఇంట్లో ఉంది. భర్త పని నిమిత్తం వెళ్లాడు. ఆ సమయంలో నలుగురు యువకులు కలిసి గోడ దూకి ఇంట్లోకి వచ్చారు. 
 
మహిళకు తుపాకీ ఎక్కుపెట్టి బెదిరించి సామూహిక లైంగికదాడికి తెగపడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు విషయాన్ని తన భర్తకు తెలియజేయగా అతను హుటాహుటిన ఇంటికి చేరుకుని అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments