Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో బెడ్రూంలో భార్య: భర్తపైనే కేసు పెట్టింది

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (22:04 IST)
భర్త నిత్యం బిజీబిజీ అంటూ తిరుగుతూ ఉంటాడు. పని మీదే ఎప్పుడూ ధ్యాస. భార్యను పట్టించుకోవడం లేదు. పెళ్ళయి రెండేళ్లు అవుతున్నా పిల్లలు లేరు. దీంతో ఆ వివాహిత పక్కదారి పట్టింది.
 
గుజరాత్ లోని వడోదరాలో జరిగిన ఘటన. వడోదరాలో నివాసముండే కామినికి మూడేళ్ళ క్రితం సోహన్ అనే వ్యక్తితో వివాహమైంది. సోహన్ మార్కెటింగ్ మేనేజర్. పనుల నిమిత్తం వారంరోజుల్లో నాలుగురోజుల పాటు బయటి ప్రాంతాల్లోనే ఉండేవాడు. డబ్బులు సంపాదించడంపైనే అతడి ధ్యాస.
 
దీంతో భార్యను పూర్తిగా మర్చిపోయాడు. పెళ్ళయినప్పటి నుంచి తనతో సరిగ్గా గడపడం లేదంటూ.. తన కోర్కెలు తీర్చడం లేదంటూ ఆవేదనకు గురయ్యేది భార్య. దీంతో పేపర్ వేసే దిలీప్ అనే యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది.
 
భర్త లేని సమయంలో దిలీప్‌తో సరససల్లాపాల్లో మునిగితేలేది. అందుకు తన ఇంటినే వేదికగా చేసుకుంది. అయితే తన ఇంటికి సమీపంలోని వారు సోహన్‌కు విషయం చెప్పినా నమ్మలేదు. ఒకరోజు ఇంటికి వచ్చిన సోహన్ దిలీప్‌ను ఇంటిలో చూసి షాక్ తిన్నాడు.
 
భార్యను చితకబాదాడు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే తన భర్తపైనే వేధింపుల కేసు పెట్టింది భార్య. దీంతో పోలీసులు ఇద్దరి మీద కేసులను నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments