Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో బెడ్రూంలో భార్య: భర్తపైనే కేసు పెట్టింది

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (22:04 IST)
భర్త నిత్యం బిజీబిజీ అంటూ తిరుగుతూ ఉంటాడు. పని మీదే ఎప్పుడూ ధ్యాస. భార్యను పట్టించుకోవడం లేదు. పెళ్ళయి రెండేళ్లు అవుతున్నా పిల్లలు లేరు. దీంతో ఆ వివాహిత పక్కదారి పట్టింది.
 
గుజరాత్ లోని వడోదరాలో జరిగిన ఘటన. వడోదరాలో నివాసముండే కామినికి మూడేళ్ళ క్రితం సోహన్ అనే వ్యక్తితో వివాహమైంది. సోహన్ మార్కెటింగ్ మేనేజర్. పనుల నిమిత్తం వారంరోజుల్లో నాలుగురోజుల పాటు బయటి ప్రాంతాల్లోనే ఉండేవాడు. డబ్బులు సంపాదించడంపైనే అతడి ధ్యాస.
 
దీంతో భార్యను పూర్తిగా మర్చిపోయాడు. పెళ్ళయినప్పటి నుంచి తనతో సరిగ్గా గడపడం లేదంటూ.. తన కోర్కెలు తీర్చడం లేదంటూ ఆవేదనకు గురయ్యేది భార్య. దీంతో పేపర్ వేసే దిలీప్ అనే యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది.
 
భర్త లేని సమయంలో దిలీప్‌తో సరససల్లాపాల్లో మునిగితేలేది. అందుకు తన ఇంటినే వేదికగా చేసుకుంది. అయితే తన ఇంటికి సమీపంలోని వారు సోహన్‌కు విషయం చెప్పినా నమ్మలేదు. ఒకరోజు ఇంటికి వచ్చిన సోహన్ దిలీప్‌ను ఇంటిలో చూసి షాక్ తిన్నాడు.
 
భార్యను చితకబాదాడు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే తన భర్తపైనే వేధింపుల కేసు పెట్టింది భార్య. దీంతో పోలీసులు ఇద్దరి మీద కేసులను నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments