Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో బెడ్రూంలో భార్య: భర్తపైనే కేసు పెట్టింది

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (22:04 IST)
భర్త నిత్యం బిజీబిజీ అంటూ తిరుగుతూ ఉంటాడు. పని మీదే ఎప్పుడూ ధ్యాస. భార్యను పట్టించుకోవడం లేదు. పెళ్ళయి రెండేళ్లు అవుతున్నా పిల్లలు లేరు. దీంతో ఆ వివాహిత పక్కదారి పట్టింది.
 
గుజరాత్ లోని వడోదరాలో జరిగిన ఘటన. వడోదరాలో నివాసముండే కామినికి మూడేళ్ళ క్రితం సోహన్ అనే వ్యక్తితో వివాహమైంది. సోహన్ మార్కెటింగ్ మేనేజర్. పనుల నిమిత్తం వారంరోజుల్లో నాలుగురోజుల పాటు బయటి ప్రాంతాల్లోనే ఉండేవాడు. డబ్బులు సంపాదించడంపైనే అతడి ధ్యాస.
 
దీంతో భార్యను పూర్తిగా మర్చిపోయాడు. పెళ్ళయినప్పటి నుంచి తనతో సరిగ్గా గడపడం లేదంటూ.. తన కోర్కెలు తీర్చడం లేదంటూ ఆవేదనకు గురయ్యేది భార్య. దీంతో పేపర్ వేసే దిలీప్ అనే యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది.
 
భర్త లేని సమయంలో దిలీప్‌తో సరససల్లాపాల్లో మునిగితేలేది. అందుకు తన ఇంటినే వేదికగా చేసుకుంది. అయితే తన ఇంటికి సమీపంలోని వారు సోహన్‌కు విషయం చెప్పినా నమ్మలేదు. ఒకరోజు ఇంటికి వచ్చిన సోహన్ దిలీప్‌ను ఇంటిలో చూసి షాక్ తిన్నాడు.
 
భార్యను చితకబాదాడు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే తన భర్తపైనే వేధింపుల కేసు పెట్టింది భార్య. దీంతో పోలీసులు ఇద్దరి మీద కేసులను నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments