Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు దూరంగా వుంటున్నావుగా, చేపల కూర చేసుకుని రా: ఎస్సై లైంగిక వేధింపులు

ఐవీఆర్
బుధవారం, 26 జూన్ 2024 (15:33 IST)
నల్లగొండలోని శాలిగౌరారం మండలానికి చెందిన మహిళ పట్ల ఎస్సై అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు సదరు మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసారు. పూర్తి వివరాలను పరిశీలిస్తే... ఓ భూవివాదం పరిష్కారం కోసం శాలిగౌరారం మండలానికి చెందిన మహిళ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఐతే మహిళను చూసిన పోలీసు స్టేషను ఎస్సై తన ఛాంబరులోకి పిలిపించి రెండు గంటలపాటు అభ్యంతరకరంగా మాట్లాడుతూ వేధించాడు.
 
భర్తకు దూరంగా ఎందుకు వుంటున్నావు అని ప్రశ్నిస్తూనే... నాకోసం చేపల కూర, చికెన్ కర్రీ, గ్రీన్ టీ పెట్టుకుని రావాలి. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేయి. నాతో సహకరిస్తే నీకు మేలు కలుగుతుంది. ఐనా భర్తకు దూరంగా ఎందుకు వుంటున్నావు, అతనితో వుండాలని నీకు లేదా, నాతో మంచిగా వుంటే కేసు పరిష్కారం త్వరగా చేసేస్తా అంటూ అభ్యంతరకరంగా మాట్లాడరనీ, అతను చెప్పినట్లు చేయకపోవడంతో కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుని గొడవలు సృష్టించినట్లు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం