Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు దూరంగా వుంటున్నావుగా, చేపల కూర చేసుకుని రా: ఎస్సై లైంగిక వేధింపులు

ఐవీఆర్
బుధవారం, 26 జూన్ 2024 (15:33 IST)
నల్లగొండలోని శాలిగౌరారం మండలానికి చెందిన మహిళ పట్ల ఎస్సై అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు సదరు మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసారు. పూర్తి వివరాలను పరిశీలిస్తే... ఓ భూవివాదం పరిష్కారం కోసం శాలిగౌరారం మండలానికి చెందిన మహిళ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఐతే మహిళను చూసిన పోలీసు స్టేషను ఎస్సై తన ఛాంబరులోకి పిలిపించి రెండు గంటలపాటు అభ్యంతరకరంగా మాట్లాడుతూ వేధించాడు.
 
భర్తకు దూరంగా ఎందుకు వుంటున్నావు అని ప్రశ్నిస్తూనే... నాకోసం చేపల కూర, చికెన్ కర్రీ, గ్రీన్ టీ పెట్టుకుని రావాలి. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేయి. నాతో సహకరిస్తే నీకు మేలు కలుగుతుంది. ఐనా భర్తకు దూరంగా ఎందుకు వుంటున్నావు, అతనితో వుండాలని నీకు లేదా, నాతో మంచిగా వుంటే కేసు పరిష్కారం త్వరగా చేసేస్తా అంటూ అభ్యంతరకరంగా మాట్లాడరనీ, అతను చెప్పినట్లు చేయకపోవడంతో కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుని గొడవలు సృష్టించినట్లు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టయిలిస్ పొలిటికల్ యాక్షన్ చిత్రంగా : L2: ఎంపురాన్ రివ్యూ

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం