Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు దూరంగా వుంటున్నావుగా, చేపల కూర చేసుకుని రా: ఎస్సై లైంగిక వేధింపులు

ఐవీఆర్
బుధవారం, 26 జూన్ 2024 (15:33 IST)
నల్లగొండలోని శాలిగౌరారం మండలానికి చెందిన మహిళ పట్ల ఎస్సై అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు సదరు మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసారు. పూర్తి వివరాలను పరిశీలిస్తే... ఓ భూవివాదం పరిష్కారం కోసం శాలిగౌరారం మండలానికి చెందిన మహిళ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఐతే మహిళను చూసిన పోలీసు స్టేషను ఎస్సై తన ఛాంబరులోకి పిలిపించి రెండు గంటలపాటు అభ్యంతరకరంగా మాట్లాడుతూ వేధించాడు.
 
భర్తకు దూరంగా ఎందుకు వుంటున్నావు అని ప్రశ్నిస్తూనే... నాకోసం చేపల కూర, చికెన్ కర్రీ, గ్రీన్ టీ పెట్టుకుని రావాలి. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేయి. నాతో సహకరిస్తే నీకు మేలు కలుగుతుంది. ఐనా భర్తకు దూరంగా ఎందుకు వుంటున్నావు, అతనితో వుండాలని నీకు లేదా, నాతో మంచిగా వుంటే కేసు పరిష్కారం త్వరగా చేసేస్తా అంటూ అభ్యంతరకరంగా మాట్లాడరనీ, అతను చెప్పినట్లు చేయకపోవడంతో కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుని గొడవలు సృష్టించినట్లు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం