Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరీష్ హత్య కేసులో బావే కీలక సూత్రధారి!

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (16:06 IST)
వికారాబాద్‌ జిల్లా కాళ్లాపూర్‌లో జరిగిన యువతి శిరీష హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మృతురాలి బావతో పాటు మరికొంతమంది అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. శనివారం రాత్రి జరిగిన శిరీష ఇంట్లో జరిగిన గొడవపై ఆరా తీస్తున్నారు. యువతి చేయి, కాళ్లపై బ్లేడుతో కోసినట్లు పోలీసులు గుర్తించారు.  
 
మరోవైపు శిరీష మృతదేహానికి వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు, వైద్యులు.. అత్యాచారం జరిగిందా? లేదా? అనేదాన్ని పరీక్షల్లో నిర్ధారించనున్నారు. పరీక్షల కోసం పరిగి నుంచి డాక్టర్‌ వైష్ణవి వచ్చారు. 
 
నీటికుంటలో పడినపుడు శిరీష కళ్లకు రాళ్లు గుచ్చుకుని గాయాలై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరైనా ఆమెపై దాడి చేశారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శిరీష పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments