Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్తను చంపి ముక్కలు చేసిన భార్య..

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (13:58 IST)
పరాయి వ్యక్తితో తాను సాగిస్తూ వచ్చిన వివాహేతర సంబంధాని భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ఓ భార్య అత్యంత కిరాతకంగా నడుచుకుంది. భర్తను చంపేసి.. మృతదేహాన్ని ముక్కలు చేసి.. శరీర భాగాగాలను సిమెంట్ బస్తాల్లో వేసి నదిలో పడేసింది. మృతుడి కుమారుడు తన తల్లిపై సందేహం వ్యక్తం చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిత్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. తన భర్త రాంపాల్ (55) కనిపించడం లేదంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. అతని కోసం గాలించసాగారు. అయితే మృతుడి కుమారుడు మాత్రం కన్నతల్లిపై సందేహం వ్యక్తం చేశాడు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో అసలు విషయం వెల్లడించింది. మరో వ్యక్తితో సాగిస్తూ వచ్చిన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చెప్పారు. పైగా, భర్త మృతదేహాన్ని ముక్కలు చేసి... తాము నివసించే ఇంటికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే నదిలో పడేసినట్టు చెప్పింది. దీంతో 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments