గ్యాంగ్ రేప్ చేసి బయటే తిరుగుతున్నాడు.. యువతి ఆవేదన (వీడియో)

ఠాగూర్
శుక్రవారం, 14 నవంబరు 2025 (13:17 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ మహిళ న్యాయం కోసం రోడ్డెక్కింది. తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులు బయటే స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై ఆమె డీఐపీని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. 
 
యూపీలోని మీరట్ నగరంలో ఓ మహిళపై ఆరుగురు కామాంధులు కొద్దిరోజుల క్రితం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాధితురాలు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో డీఐజీని కల్సి ఆమె తన గోడు వెళ్లబోసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
సర్.. కొంతకాలం క్రితం నాపై ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. నిందితుల్లో నలుగురు జైల్లో ఉన్నారు. ఇద్దరు ఇంకా పరారీలో ఉన్నారు. వారు నా సోదరుడుని చంపుతామని బెదిరిస్తున్నారు అని వాపోయింది. దీనిపై డీఐజీ విచారణకు ఆదేశించారు. అంతకుముందు డీఐజీని కలవడానికి బాధితురాలు ప్రయత్నిస్తే ఇన్‌స్పెక్టర్ పంకజ్ ఆమెను అడ్డుకున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం