Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదులుతున్న బస్సులో నుంచి గర్భిణి భార్యను తోసేసిన భర్త!

వరుణ్
బుధవారం, 31 జనవరి 2024 (08:41 IST)
గర్భంతో ఉన్న భార్యను కట్టుకున్న భర్త బస్సులో నుంచి కిందకు తోసేయడంతో ఆమె మృతి చెందింది. ఈ అమానుష ఘటన తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని వెంబార్‌పట్టికి చెందిన వెళ్లయ్యన్ అనే వ్యక్తి కుమారుడు పాండియన్‌కు కల్‌వెలిపట్టికి చెందిన బాలమురుగన్ అనే వ్యక్తి కుమార్తె వళర్మతికి (18) గత ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. వళర్మతి ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. సోమవారం రాత్రి భార్యాభర్తలు కల్‌వెలిపట్టి వెళ్లేందుకు గోపాల్‌పట్టి బస్టాండులో బస్సు ఎక్కారు. ఆ సమయంలో పాండియన్ మద్యం మత్తులో ఉండగా, భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 
 
ఆ తర్వాత ఇద్దరూ కలిసి బస్సు ఎక్కగా, కన్‌వాయిపట్టి సమీపంలో బస్సు వెళుతుండగా, అందులో నుంచి గర్భిణి అని కూడా చూడకుండా బస్సులో నుంచి కిందకు తోసేశాడు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పాండియన్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడవి శేష్ పేరు మారిపోయింది.. ఇందుకు సన్నీ లియోన్‌నే కారణమా?

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

శ్రీలీల తగ్గలేదు.. చేతిలో మూడు సినిమాలతో రెడీగా వుంది..

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments