Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మహిళపై సామూహిక అత్యాచారం.. స్నేహితుడితో అద్దెకు...

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (10:25 IST)
ఉద్యోగం కోసం లక్నో వచ్చి తన స్నేహితుడితో కలిసి అద్దెకు ఉంటున్న తెలంగాణ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.
 
బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జాంకీపురం పోలీస్ స్టేషన్‌లో 376డి (గ్యాంగ్ రేప్) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు డిసిపి (నార్త్) ఖాసీం అబిది తెలిపారు. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు. 
 
ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితులు మనీష్ శర్మ (26), వర్జ్ తుకారాం యాదవ్ (30) ఇద్దరూ హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. 29 ఏళ్ల బాధితురాలు మాట్లాడుతూ.. మనీష్‌తో గత నాలుగేళ్లుగా స్నేహం ఉందన్నారు.
 
మనీష్ తన స్నేహితులతో కలిసి బుధవారం తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు' అని ఆమె పోలీసు ఫిర్యాదులో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం