Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మహిళపై సామూహిక అత్యాచారం.. స్నేహితుడితో అద్దెకు...

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (10:25 IST)
ఉద్యోగం కోసం లక్నో వచ్చి తన స్నేహితుడితో కలిసి అద్దెకు ఉంటున్న తెలంగాణ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.
 
బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జాంకీపురం పోలీస్ స్టేషన్‌లో 376డి (గ్యాంగ్ రేప్) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు డిసిపి (నార్త్) ఖాసీం అబిది తెలిపారు. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు. 
 
ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితులు మనీష్ శర్మ (26), వర్జ్ తుకారాం యాదవ్ (30) ఇద్దరూ హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. 29 ఏళ్ల బాధితురాలు మాట్లాడుతూ.. మనీష్‌తో గత నాలుగేళ్లుగా స్నేహం ఉందన్నారు.
 
మనీష్ తన స్నేహితులతో కలిసి బుధవారం తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు' అని ఆమె పోలీసు ఫిర్యాదులో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రౌతు కా రాజ్ వంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల‌ను ఎంజాయ్ చేస్తుంటా : న‌వాజుద్దీన్ సిద్ధిఖీ

పీరియాడిక్ యాక్షన్ తో దసరాకు సిద్దమైన హీరో సూర్య చిత్రం కంగువ

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం