Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిశ్చితార్థం అయ్యింది, పెళ్లెప్పుడు అని యువతి అడిగితే కాబోయే భర్త పరార్...

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (15:14 IST)
విజయవాడ పాయకాపురం సుందరయ్య నగర్‌లో నివాసం వుంటున్న రమ్యకి సమీప బంధువైన భాస్కర్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇది తెలిసిన పెద్దలు ఇద్దరికీ పెళ్లి చేసేందుకు అంగీకరించారు. గత 2020 నవంబరులో నిశ్చితార్థం జరిపించారు.


పెళ్లికి తమకు ఓ ఏడాది సమయం కావాలనీ, తన అక్కకు వివాహమయ్యాక తను పెళ్లి చేసుకుంటానని యువకుడు గడువు అడిగాడు. అందుకే రమ్య తరపు కుటుంబం ఓకే చెప్పింది.
 

ఐతే అప్పట్నుంచి రమ్య ఎదురుచూస్తూ వుంది. ఎంతకీ తను ప్రేమించిన వ్యక్తి అక్కయ్యకు పెళ్లి కుదరడంలేదు. దీనితో విసిగిపోయిన రమ్య... మన పెళ్లెప్పుడు అంటూ ప్రియుడికి వాట్సప్ సందేశం పంపింది. ఆ సందేశం చూసిన ప్రియుడు సమాధానం ఇవ్వలేదు సరికదా.. పారిపోయాడు. తమ కుమారుడు ఇలా చేయడానికి కారణం రమ్యేనంటూ యువకుడి కుటుంబం రమ్య కుటుంబంపై దాడి చేసింది.
 

ఈ దాడిలో రమ్య తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. తమపై దాడి చేసినవారిపై రమ్య పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments