Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిశ్చితార్థం అయ్యింది, పెళ్లెప్పుడు అని యువతి అడిగితే కాబోయే భర్త పరార్...

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (15:14 IST)
విజయవాడ పాయకాపురం సుందరయ్య నగర్‌లో నివాసం వుంటున్న రమ్యకి సమీప బంధువైన భాస్కర్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇది తెలిసిన పెద్దలు ఇద్దరికీ పెళ్లి చేసేందుకు అంగీకరించారు. గత 2020 నవంబరులో నిశ్చితార్థం జరిపించారు.


పెళ్లికి తమకు ఓ ఏడాది సమయం కావాలనీ, తన అక్కకు వివాహమయ్యాక తను పెళ్లి చేసుకుంటానని యువకుడు గడువు అడిగాడు. అందుకే రమ్య తరపు కుటుంబం ఓకే చెప్పింది.
 

ఐతే అప్పట్నుంచి రమ్య ఎదురుచూస్తూ వుంది. ఎంతకీ తను ప్రేమించిన వ్యక్తి అక్కయ్యకు పెళ్లి కుదరడంలేదు. దీనితో విసిగిపోయిన రమ్య... మన పెళ్లెప్పుడు అంటూ ప్రియుడికి వాట్సప్ సందేశం పంపింది. ఆ సందేశం చూసిన ప్రియుడు సమాధానం ఇవ్వలేదు సరికదా.. పారిపోయాడు. తమ కుమారుడు ఇలా చేయడానికి కారణం రమ్యేనంటూ యువకుడి కుటుంబం రమ్య కుటుంబంపై దాడి చేసింది.
 

ఈ దాడిలో రమ్య తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. తమపై దాడి చేసినవారిపై రమ్య పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments