Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య గదిలోకి ముగ్గురు స్నేహితులను పంపిన భర్త, ఆమె ఏం చేసిందంటే?

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (22:32 IST)
భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత భర్తపై ఉంటుంది. కానీ ఇక్కడ భర్త మాత్రం బాగా సంపాదించాడు కానీ భార్యను స్నేహితులతో ఎంజాయ్ చేయాలన్నది అతని ఆలోచన. ఎంత చెప్పినా భర్తలో మార్పు రాకపోవడంతో చివరకు అత్యంత దారుణంగా భర్తను చంపేసింది భార్య.

 
కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు సిటీకి చెందిన పలార్ స్వామికి వివాహమైంది. మొదటి భార్య చనిపోయింది. దీంత రెండవ వివాహం చేసుకున్నాడు. భార్య పేరు నేత్ర. ఈమె బ్యూటీషియన్.

 
ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్న పలార్ స్వామికి స్నేహితులంటే ఎంతో ఇష్టం. ఆర్థిక ఇబ్బందులతో ఒకప్పుడు బాధపడుతుంటే ఎవరూ పట్టించుకోలేదు. అయితే స్నేహితులే తనను ఆదుకోవడంతో ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నట్లు పలార్ స్వామి భావించేవాడు.

 
స్నేహితులు పలార్ స్వామి భార్యపై కన్నేశారు. మొత్తం ముగ్గురు స్నేహితులు ఆమెతో శారీరకంగా కలవాలని పలార్ స్వామిని అడిగారు. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా ముగ్గురు స్నేహితులను భార్య గదిలోకి పంపాడు.

 
కానీ అది నచ్చని నేత్ర భర్తతో వాగ్వాదానికి దిగింది. ఎంతకూ వినిపించుకోలేదు. దీంతో నిద్రిస్తున్న భర్తను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. చివరకు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసుల విచారణలో హత్య అని తేలడంతో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments