Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు పూటుగా మద్యం తాగించి ఆపై అతడి భార్యపై అత్యాచారం - హత్య

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (17:40 IST)
హైదరాబాద్ నగరంలోని మరో దారుణం వెలుగు చూసింది. హయత్ నగర్‌లో ఓ వ్యక్తికి కొందరు మద్యం తాగించి అతని భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తారామతి పేట్‌కు చెందిన ఓ వ్యక్తికి మంగళవారం ఇద్దరు వ్యక్తులు పీకల వరకు మద్యం తాగించారు. అతిగా మద్యం సేవించడంతో అతను స్పృహ కోల్పోయాడు. 
 
ఆ తర్వాత అతన్ని ఇంటికి తీసుకొచ్చారు. పిమ్మట అతని భార్యపై ఈ ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత హత్య చేశారు. మరుసటి రోజు ఉదయం జరిగిన ఘోరం తెలుసుకున్న భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కేసు నమోదు చేసిన పోలీసులు... సురేశ్, శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. దీంతో సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేయగా, పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments