Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు పూటుగా మద్యం తాగించి ఆపై అతడి భార్యపై అత్యాచారం - హత్య

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (17:40 IST)
హైదరాబాద్ నగరంలోని మరో దారుణం వెలుగు చూసింది. హయత్ నగర్‌లో ఓ వ్యక్తికి కొందరు మద్యం తాగించి అతని భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తారామతి పేట్‌కు చెందిన ఓ వ్యక్తికి మంగళవారం ఇద్దరు వ్యక్తులు పీకల వరకు మద్యం తాగించారు. అతిగా మద్యం సేవించడంతో అతను స్పృహ కోల్పోయాడు. 
 
ఆ తర్వాత అతన్ని ఇంటికి తీసుకొచ్చారు. పిమ్మట అతని భార్యపై ఈ ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత హత్య చేశారు. మరుసటి రోజు ఉదయం జరిగిన ఘోరం తెలుసుకున్న భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కేసు నమోదు చేసిన పోలీసులు... సురేశ్, శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. దీంతో సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేయగా, పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments