Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యాపేటలో మైనర్ బాలికపై అత్యాచారం

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (16:15 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన తిరుమలగిరిలో జరిగింది. ఇది బాలల దినోత్సవం రోజున వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, దసరా పండుగ రోజున ఈ బాలికపై అత్యాచారం జరిగింది. 
 
ఆ తర్వాత ఆ బాలికను హైదరాబాద్ నగరానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెల రోజులుగా హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందింది. దీంతో ఈ అత్యాచార ఘటన వివరాల బయటకు వచ్చాయి. 
 
నెల రోజుల పాటు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి తిరుమలగిరిలోని ఓ ప్రైవేటు షోరూమ్‌లో పని చేస్తున్నట్టు సమాచారం. దీంతో నిందితుడిని అరెస్టు చేసేందుకు తిరుమలగిరి పోలీసులు హైదరాబాద్ నగరానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం