సూర్యాపేటలో మైనర్ బాలికపై అత్యాచారం

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (16:15 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన తిరుమలగిరిలో జరిగింది. ఇది బాలల దినోత్సవం రోజున వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, దసరా పండుగ రోజున ఈ బాలికపై అత్యాచారం జరిగింది. 
 
ఆ తర్వాత ఆ బాలికను హైదరాబాద్ నగరానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెల రోజులుగా హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందింది. దీంతో ఈ అత్యాచార ఘటన వివరాల బయటకు వచ్చాయి. 
 
నెల రోజుల పాటు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి తిరుమలగిరిలోని ఓ ప్రైవేటు షోరూమ్‌లో పని చేస్తున్నట్టు సమాచారం. దీంతో నిందితుడిని అరెస్టు చేసేందుకు తిరుమలగిరి పోలీసులు హైదరాబాద్ నగరానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం