మరదలిపై మోహం .. భార్య - అత్త - అమ్మమ్మలపై ఉన్మాది కత్తితో దాడి

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (19:14 IST)
సభ్య సమాజంలో అపుడపుడూ అక్కడక్కడా కొన్ని సంఘటనలు తలదించుకునేలా ఉంటున్నాయి. ఓ వివాహితుడు తనకు మరదలి వరుసయ్యే భార్య చెల్లిపై వ్యామోహం పెంచుకున్నాడు. ఒకవైపు భార్యతో కాపురం చేస్తూనే మరోవైపు మరదలితో పడక సుఖానికి తహతహలాడాడు. ఈ విషయం తెలిసి మందలించిన భార్యతో అత్తపై కత్తితోదాడి చేశాడు. ఈ దారుణం తెలంగాణా రాష్ట్రంలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొండాపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ వివాహితుడు మరదలిపై మనసు పారేసుకున్నాడు. ఆమెపై రోజురోజుకూ వ్యామోహం పెంచుకోసాగాడు. ఈ విషయాన్ని గ్రహించిన భార్య భర్తను మందలించి,  విషయాన్ని తన తల్లి, అమ్మమ్మకు చెప్పింది. 
 
అంతే.. ఒక్కసారిగా అగ్రహోద్రుక్తుడైన ఆ ఉన్మాది కత్తితో భార్య, అత్త, అమ్మమ్మపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments