Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై కోపంతో ఇద్దరు కుమార్తెలకు విషమిచ్చిన తండ్రి

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (08:39 IST)
భార్యపై కోపంతో తన ఇద్దరు కుమార్తెలకు ఓ కన్నతండ్రి విషమిచ్చాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం, గూడురు శివారు ప్రాంతమైన జనకీపురం గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ధనలక్ష్మి, శ్రీను అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరికి పెళ్లి నాటి నుంచి తరచుగా గొడవలు జరుగుతుండేవి. 
 
ఈ నేపథ్యంలో భార్యమీద కోపంతో ఇద్దరు కుమార్తెలకు శీతలపానీయంలో విషం కలిపి తండ్రి శ్రీను ఇచ్చాడు. దీంతో వారు అపస్మారకస్థితిలోకి జారుకుంది. ఈ క్రమంలో పెద్ద కుమార్తె ప్రాణాలు కోల్పోగా, రెండో కుమార్తె ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఈమెను జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శ్రీనును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments