Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై కోపంతో ఇద్దరు కుమార్తెలకు విషమిచ్చిన తండ్రి

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (08:39 IST)
భార్యపై కోపంతో తన ఇద్దరు కుమార్తెలకు ఓ కన్నతండ్రి విషమిచ్చాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం, గూడురు శివారు ప్రాంతమైన జనకీపురం గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ధనలక్ష్మి, శ్రీను అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరికి పెళ్లి నాటి నుంచి తరచుగా గొడవలు జరుగుతుండేవి. 
 
ఈ నేపథ్యంలో భార్యమీద కోపంతో ఇద్దరు కుమార్తెలకు శీతలపానీయంలో విషం కలిపి తండ్రి శ్రీను ఇచ్చాడు. దీంతో వారు అపస్మారకస్థితిలోకి జారుకుంది. ఈ క్రమంలో పెద్ద కుమార్తె ప్రాణాలు కోల్పోగా, రెండో కుమార్తె ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఈమెను జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శ్రీనును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments