Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురు చిన్నారులపై ఐదుగురు మైనర్లు అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 3 మే 2023 (11:17 IST)
తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ఐదుగురు చిన్నారులపై ఐదుగురు మైనర్ బాలుర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన కథనం మేరకు.. 
 
జిల్లాలోని జానకీపురం సమీపంలో ఓ చిన్నారి రెండో తరగతి చదువుతుంది. ప్రతి రోజూ ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండే చిన్నారి ఉన్నట్టుండి అనారోగ్యానికి గురైంది. దీంతో ఏం జరిగిందని చిన్నారి వద్ద క్లాస్ టీచర్ ఆరా తీసింది. ఆ బాలిక మాటలను బట్టి ఆ చిన్నారి లైంగిక దాడికి గురైనట్టు గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె జిల్లా బాలల భద్రతా అధికారి దృష్టికి తీసుకెళ్లారు. 
 
దీంతో అక్కడకు చేరుకున్న బాలల సంక్షేమ విభాగం అధికారులు ఆ బాలిక వద్ద ఆరా తీయగా, అసలు విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత ఆ బాలికకు వైద్య పరీక్షలు చేయించగా, అత్యాచారానికి గురైనట్టు తేలింది. ఆ బాలిక నివసించే ప్రాంతానికి చెందిన 14 నుంచి 17 యేళ్ల మధ్య వయసున్న నలుగురు మైనర్లు ఈ అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. ఈ ఒక్క బాలికనే కాకుండా మరో నలుగురు బాలికలపై కూడా అత్యాచారానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకుని జునైల్ హోంకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం