Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురు చిన్నారులపై ఐదుగురు మైనర్లు అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 3 మే 2023 (11:17 IST)
తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ఐదుగురు చిన్నారులపై ఐదుగురు మైనర్ బాలుర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన కథనం మేరకు.. 
 
జిల్లాలోని జానకీపురం సమీపంలో ఓ చిన్నారి రెండో తరగతి చదువుతుంది. ప్రతి రోజూ ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండే చిన్నారి ఉన్నట్టుండి అనారోగ్యానికి గురైంది. దీంతో ఏం జరిగిందని చిన్నారి వద్ద క్లాస్ టీచర్ ఆరా తీసింది. ఆ బాలిక మాటలను బట్టి ఆ చిన్నారి లైంగిక దాడికి గురైనట్టు గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె జిల్లా బాలల భద్రతా అధికారి దృష్టికి తీసుకెళ్లారు. 
 
దీంతో అక్కడకు చేరుకున్న బాలల సంక్షేమ విభాగం అధికారులు ఆ బాలిక వద్ద ఆరా తీయగా, అసలు విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత ఆ బాలికకు వైద్య పరీక్షలు చేయించగా, అత్యాచారానికి గురైనట్టు తేలింది. ఆ బాలిక నివసించే ప్రాంతానికి చెందిన 14 నుంచి 17 యేళ్ల మధ్య వయసున్న నలుగురు మైనర్లు ఈ అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. ఈ ఒక్క బాలికనే కాకుండా మరో నలుగురు బాలికలపై కూడా అత్యాచారానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకుని జునైల్ హోంకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

ఎంఎం కీరవాణికి పితృవియోగం....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం