Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూజివీడులో ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (18:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ విషాద ఘటన జరిగింది. ఇక్కడ చేరిన మొదటి సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
నూజివీడు ట్రిపుల్ ఐటీ మొదటి సంవత్సరం చదువుతున్న రాములు నాయక్ అనే విద్యార్థి తన ఉండే హాస్టల్ గదిలోనే ఉరేసుకున్నాడు. మృతుని స్వస్థలం విజయనగరం జిల్లా గుర్ల మండలం. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. అలాగే, హాస్టల్ విద్యార్థుల వద్ద రాములు మానసికపరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments