Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూజివీడులో ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (18:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ విషాద ఘటన జరిగింది. ఇక్కడ చేరిన మొదటి సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
నూజివీడు ట్రిపుల్ ఐటీ మొదటి సంవత్సరం చదువుతున్న రాములు నాయక్ అనే విద్యార్థి తన ఉండే హాస్టల్ గదిలోనే ఉరేసుకున్నాడు. మృతుని స్వస్థలం విజయనగరం జిల్లా గుర్ల మండలం. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. అలాగే, హాస్టల్ విద్యార్థుల వద్ద రాములు మానసికపరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments