Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ ఘోరం... రోడ్డు దాటుతున్న పాదాచారులపైకి దూసుకెళ్లిన డంపర్...

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (09:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్‌లో దారుణం జరిగింది. రోడ్డు దాటుతున్న వారిపైకి ఓ డంపర్ (ట్రక్కు) దూసుకెళ్లింది. ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉన్న మారుతీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
వేగంగా దూసుకొచ్చిన ఓ డంపర్ రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలు సహా ఓ యువకుడిపై దూసుకెళ్లింది. అనంతరం రోడ్డు పక్కనే ఆగివున్న మారుతీ కారును ఢీకొట్టి కొంతదూరం లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో రోడ్డు దాటుతున్న ముగ్గురు పాదాచారాలు, మారుతి కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు మరణించారు.
 
దీంతో స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి కాన్పూర్ - లక్నో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతులను శకుంతల, శివానీలుగా గుర్తించారు. అలాగే, కారులో చనిపోయిన వారిని విమలేశ్ కుమార్, శశాంక్‌, పూరణ్ దీక్షిత్‌, మరో వ్యక్తిగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments