Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైవ్ పార్టనర్ కుమార్తెపై అత్యాచారం.. వ్యక్తి అరెస్టు

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (09:19 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌తో ఓ వ్యక్తిని ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. తనతో సహజీవనం చేస్తున్న మహిళ కుమార్తెపై గత యేడాది కాలంగా అత్యాచారం చేస్తున్నందుకుగాను పోలీసులు అరెస్టు చేశారు. నాగ్‌పూర్‌లోని వథోడా ఏరియాకు చెందిన 37 యేళ్ల వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
నాగ్‌పూర్ హుద్‌కేశ్వర్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు గత 2022 అక్టోబరు నుంచి 32 యేళ్ల మహిళ, ఆమె 12 యేళ్ల కుమార్తెతో కలిసి ఉంటున్న 37 యేళ్ల వ్యక్తి.. మహిళ పనికి వెళ్లిన తర్వాత మైనర్ బాలికను లైంగికంగా వేధిస్తూ అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ తంతు గత యేడాది కాలంగా సాగుతోంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ బాలిక నోరు మెదపలేదు. 
 
చివరకు తనపై జరుగుతున్న అత్యాచారాన్ని ఆ బాలిక కన్నతల్లి దృష్టికి తీసుకెళ్లింది. ఆ తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్ నాకు బాగా నచ్చింది : త్రివిక్రమ్ శ్రీనివాస్

యువతను ఆకట్టుకునేలా మ్యానిప్యూలేటర్ టైటిల్ వుందన్న బి.గోపాల్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

గోవాలో తాగిపడిపోతే సుప్రీత ఆ పని చేసింది : అమర్ దీప్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం