Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైవ్ పార్టనర్ కుమార్తెపై అత్యాచారం.. వ్యక్తి అరెస్టు

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (09:19 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌తో ఓ వ్యక్తిని ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. తనతో సహజీవనం చేస్తున్న మహిళ కుమార్తెపై గత యేడాది కాలంగా అత్యాచారం చేస్తున్నందుకుగాను పోలీసులు అరెస్టు చేశారు. నాగ్‌పూర్‌లోని వథోడా ఏరియాకు చెందిన 37 యేళ్ల వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
నాగ్‌పూర్ హుద్‌కేశ్వర్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు గత 2022 అక్టోబరు నుంచి 32 యేళ్ల మహిళ, ఆమె 12 యేళ్ల కుమార్తెతో కలిసి ఉంటున్న 37 యేళ్ల వ్యక్తి.. మహిళ పనికి వెళ్లిన తర్వాత మైనర్ బాలికను లైంగికంగా వేధిస్తూ అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ తంతు గత యేడాది కాలంగా సాగుతోంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ బాలిక నోరు మెదపలేదు. 
 
చివరకు తనపై జరుగుతున్న అత్యాచారాన్ని ఆ బాలిక కన్నతల్లి దృష్టికి తీసుకెళ్లింది. ఆ తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం