లైవ్ పార్టనర్ కుమార్తెపై అత్యాచారం.. వ్యక్తి అరెస్టు

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (09:19 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌తో ఓ వ్యక్తిని ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. తనతో సహజీవనం చేస్తున్న మహిళ కుమార్తెపై గత యేడాది కాలంగా అత్యాచారం చేస్తున్నందుకుగాను పోలీసులు అరెస్టు చేశారు. నాగ్‌పూర్‌లోని వథోడా ఏరియాకు చెందిన 37 యేళ్ల వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
నాగ్‌పూర్ హుద్‌కేశ్వర్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు గత 2022 అక్టోబరు నుంచి 32 యేళ్ల మహిళ, ఆమె 12 యేళ్ల కుమార్తెతో కలిసి ఉంటున్న 37 యేళ్ల వ్యక్తి.. మహిళ పనికి వెళ్లిన తర్వాత మైనర్ బాలికను లైంగికంగా వేధిస్తూ అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ తంతు గత యేడాది కాలంగా సాగుతోంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ బాలిక నోరు మెదపలేదు. 
 
చివరకు తనపై జరుగుతున్న అత్యాచారాన్ని ఆ బాలిక కన్నతల్లి దృష్టికి తీసుకెళ్లింది. ఆ తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం