Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో మాట్లాడాద్దన్న తల్లి.. చంపేసిన 14 యేళ్ల బాలిక

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (19:03 IST)
తన ప్రియుడితో చనువుగా ఉండటాన్ని చూసిన కన్నతల్లి.. కుమార్తెను మందలించింది. దీన్ని సహించని కుమార్తె.. కన్నతల్లిని చంపేసింది. ఈ దారుణం మాస్కో నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇది నచ్చని ఆ బాలిక తన తల్లిపై ద్వేషాన్ని పెంచుకుంది. ఆమెను హత్య చేయించడానికి కుట్రపన్నింది. స్నేహితుడితో కలిసి ఇద్దరు కిరాయి హంతుకులకు డబ్బులు ఇచ్చి హత్య చేయించింది. ఆ తర్వాత మృతదేహాన్ని ప్లాస్టిక్ కవల్‌లో చుట్టి బెడ్‌లో చుట్టి చెత్తకుప్పలో పడేశారు. అయితే, స్థానికుల్లో ఓ వ్యక్తి చెత్తకుప్పలో శవం ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో వారు వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు నిజం వెల్లడికావడంతో ఆ బాలికను, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments