Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త తల తెగనరికిన భార్య.. స్టేషన్‌కెళ్లి లొంగిపోయింది..

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (12:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్త తెలను భార్య తెగనరికింది. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
చిత్తూరు జిల్లాలో రేణిగుంట పట్టణంలో వసుంధర, రవీచందర్ అనే దంపతులు ఉన్నారు. వీరిమధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరుగు పొరుగువారు జోక్యం చేసుకుని సర్ధిచెప్పినప్పటికీ వారు వినలేదు. ఈ క్రమలో భర్త తలను భార్య నరికేసింది. 
 
ఆ తర్వాత రేణిగుంట పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. మృతదేహాన్ని స్వాధీంనం చేసుకుని శవపంచానామా కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments