Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లాలో నవ దంపతుల ఆత్మహత్య

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (08:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దంపతులకు వివాహం జరిగి నెల రోజులు కూడా గడవలేదు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత యేడాది డిసెంబరు 29వ తేదీన ప్రియాంక - మహానందిలకు పెద్దలు వివాహం జరిపించారు. అయితే, మహానంది ఛత్తీస్‌గఢ్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అయితే, నవ దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడినట్టు సమాచారం. దీంతో వారిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
కుటుంబ కలహాల నేపథ్యంలో నవ వధువు ఆదివారం ముక్తినూతలపాడు గ్రామంలో ఆత్మహత్య చేసుకోగా, భార్య మరణవార్త తెలిసిన మహానంది జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విషయం తెలిసిన బంధువులు ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం, మేదరమెట్లలో విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments