Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతను లారీతో ఢీకొట్టించి చంపిన దండగులు

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (10:43 IST)
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దారుణం జరిగింది. అధికార వైకాపా నేతను కొందరు దుండగులు లారీతో ఢీకొట్టించి హత్య చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి హింసాత్మకంగా మారే అవకాశం ఉండటంతో అదనపు బలగాలను మొహరించారు. 
 
పాతకక్షల నేపథ్యంలో వైకాపా నేత పసుపులేటి రవితేజను కొందరు దండుగులు గురువారం  కొందరు దండగులు లారీతో ఢీకొట్టించి హత్య చేశారు. ఈ విషయం తెలియడంతో సింగరాయకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితులు హత్యకు ఉపయోగించిన లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఠాణాకు తరలించారు. 
 
మరోవైపు, తమ పార్టీ నేత హత్యకు నిరసంగా వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగారు. వీరిపై పోలీసులు తమ లాఠీలను ఝుళిపించారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు అదుపతప్పాయి. లారీకి నిప్పు పెట్టిన ఆందోళనకారులు పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న చలివేంద్రాన్ని కూడా తగలబెట్టారు. ఈ ప్రాంతంలో డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు బందోబస్తును నిర్వహిస్తున్నారు. వైకాపా నేతల ఆందోళనలు హింసాత్మకంగా మారకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments