Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

ఠాగూర్
గురువారం, 17 జులై 2025 (09:19 IST)
ఒరిస్సా రాష్ట్రంలోని మయూర్ భంజ్‌ జిల్లాలో ఓ దారుణం జరిగింది. మద్యానికి బానిసైన ఓ కుమారుడు వృద్ధ తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాలతో రాత్రంతాగడిపాడు. మరుసటి రోజు ఉదయాన్ని స్థానికులు చూసి షాక్ అయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల కథనం మేరకు.. 
 
ధోనాపాల్ గ్రామానికి చెందిన హిమాన్షు (55) ఆటో డ్రైవర్. మద్యానికి బానిసై ఇంట్లో గొడవపడటంతో భార్యా పిల్లలు చాలా కాలంగా విడిగా ఉంటున్నారు. కాగా, మంగళవారం రాత్రి హిమాన్షు పీకలవరకు మద్యం తాగి ఇంటికి చ్చాడు. వృద్ధ తల్లిదండ్రులైన హదిబంధు సాహు (81), శాంతి సాహు (72)తో గొడవపడ్డాడు. ఆ తర్వాత ఆగ్రహంతో వారిపై సుత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధ దంపతులు అక్కడే చనిపోయారు. మద్యం మత్తు తలకెక్కడంతో ఆ కిరాతక కొడుకు రాత్రంతా మృతదేహాల వద్దనే నిద్రపోయాడు. 
 
తెల్లవారి స్థానికులు ఇది చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని హిమాన్షును అరెస్టు చేశారు. శవపరీక్ష కోసం మృతదేహాలను పీఎంఆర్ వైద్య కాలేజీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments