Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేపీహెచ్‌బీలో గుర్తుతెలియని మృతదేహం కలకలం - కాల్చి చంపారా?

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (15:31 IST)
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. ఓ యువకుడిని చంపేసి శవాన్ని తగులబెట్టారు. గుర్తు తెలియని దుండగులు చేసిన ఈ దారుణమైన పనికి స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. 
 
హైదర్ నగరులోని అలీ తలాబ్ శ్మశాన వాటిక వద్ద గుర్తు తెలియని శవం మంటల్లో కాలుతూ ఉండటాన్ని స్థానికులు గుర్తించి భయాందోళనకు గురయ్యారు. ఎవరినో హత్య చేసి శ్మశానవాటికలో నిప్పంటించి హత్య చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందించారు. 
 
పైగా, ఈ నెల 25వ తేదీన అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కావడంతో బలిచ్చి ఉండొచ్చని  స్థానుకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో క్షుద్రపూజలు జరిగినట్టు ఆనవాళ్లు కనిపించడంతో క్షుద్రపూజలు చేసి బలిచ్చి, శవాన్ని కాల్చివేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన యువకుడు ఎవరు అన్నది ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments