Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

ఐవీఆర్
శనివారం, 24 మే 2025 (13:09 IST)
ఈమధ్య కాలంలో రోడ్లపై ద్విచక్ర వాహనాలపై వెళుతూ కొన్ని జంటలు లైంగిక చర్యను చేస్తున్నారు. వీటిని రహదారులపై వెళ్లేవారు తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపైన ఓ జంట రాసలీల చేయడం సీసీ కెమేరో రికార్డయ్యింది. అది కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
 
ఈ కామక్రీడలో పాల్గొన్న వ్యక్తి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాండ్సార్ జిల్లాకు చెందిన మనోహర్ లాల్ ధాకడ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ రాసక్రీడ మే 13న రికార్డు అయినట్లు తేలింది. ఈ వ్యక్తి భాజపాకి చెందినవాడని విపక్షాలు గోలపెడుతున్నాయి. దీనిపై స్పందించిన భాజపా అతడు తమ పార్టీకి చెందిన వాడు కాదంటూ వెల్లడించింది. ఐతే ధాకడ్ భార్య భాజపా మద్దతు తెలిపిన జిల్లా పంచాయతీ సభ్యురాలిగా వుంది.
 
కాగా ధాకడ్‌తో పాటు రహదారిపై లైంగిక చర్యలో పాల్గొన్న మహిళపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై వీరిద్దరూ రాసక్రీడలో పాల్గొన్నట్లు తేలిందనీ, ఈ చర్య ప్రజలకు తీవ్ర అసౌకర్యం కల్గించేది కనుక వారిపై సెక్షన్ 296 కింద కేసు నమోదు చేసినట్లు డిఐజి మనోజ్ కుమార్ తెలియజేసారు. ఈ వీడియో బైటకు వచ్చిన దగ్గర్నుంచి ధాకడ్ ఫోన్ స్విచాఫ్‌లో వున్నది. అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం