Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సరీ చిన్నారిపై స్కూలు బస్సు డ్రైవర్ అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (08:47 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. నర్సరి చిన్నారిపై స్కూలు బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పాపను బడి నుంచి ఇంటికి తీసుకెళుతూ ఆ వాహనంలోనే అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇక్కడ ఘోరం ఏమిటంటే.. ఆ సమయంలో పిల్లల బాగోగులను చూసుకునే బాధ్యత ఉన్న మహిళా సంరక్షురాలు కూడా అదే బస్సులో ఉంది. ఆమె కూడా చిన్నారిపై అత్యాచారం చేసేందుకు డ్రైవర్‌కు తన వంతు సహకారం అందించింది. 
 
ఆ తర్వాత తన ప్రైవేటు భాగాల్లో నొప్పి ఉందంటూ పాప చెప్పడంతో తల్లి ఆందోళనకు గురైంది. ఏం జరిగిందని తల్లి ప్రశ్నించగా బస్సులో తనపై లైంగిక దాడి జరిగిందని, దీనికి మహిళా సంరక్షకురాలు కూడా సహకరిందని చెప్పింది. 
 
ఆ తర్వాత పాపతో కలిసి తల్లిదండ్రులు బడికి వెళ్లగా అక్కడే ఉన్న డ్రైవర్‌ను గుర్తించింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్, సంరక్షకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం