Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంచలనం రేపుతున్న విద్యార్థిని రితీసాహు మృతి కేసు

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2023 (17:18 IST)
ఇటీవల విశాఖపట్టణంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని రితీ సాహు కేసు ఇపుడు సంచలనంగా మారింది. ఈ మృతిపై ఉన్న మిస్టరీని ఛేదించేందుకు సీఐడీని ఆదేశించినట్టు తెలుస్తుంది. దీంతో వెస్ట్ బెంగాల్ సీఐడీ పోలీసులు రంగంలోకి దిగారు. 
 
గత నెల 14వ తేదీన రితీసాహు భవనంపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఈమె స్వస్థలం వెస్ట్ బెంగాల్. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా, ఈ మృతిపై విశాఖ పోలీసుల తీరుపై మృతురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. నాలుగో పట్టణ పోలీసులు కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. 
 
హాస్టల్ యాజమాన్యం నుంచి లంచం తీసుకుని కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా సీసీటీవీ ఫుటేజీలోని లొసుగులపై నాలుగో పట్టణ సీఐపై బదిలీ వేటు పండింది. దీంతో ఈ కేసులో నాలుగో పట్టణ పోలీసుల వద్ద వెస్ట్ బెంగాల్ సీఐడీ పోలీసులు విచారణ జరుపనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments