Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్ల ఆశ చూపి నెల రోజులుగా మైనర్ బాలికపై అత్యాచారం... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (10:03 IST)
తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ బాలికలను ఓ కామాంధుడు చెరిపాడు. చాక్లెట్ల ఆశ చూపి నెల రోజులు పాటు ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిజామాబాద్​నగర శివారు కాలనీలో వసీం(30) అనే వ్యక్తి తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఈయన 8, 11 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు బాలికలకు చాక్లెట్ల ఆశ చూపి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ దారుణం నెల రోజులకుపైగా సాగింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిని గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments