Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన మైనర్ బాలుడు

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (16:41 IST)
సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఒకటి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. మూడేళ్ల బాలికపై ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన ముజఫర్‌ నగర్ జిల్లాలో జరిగింది. 
 
దీనిపై బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పాఠశాలకు వెళ్లిన ఆ బాలికను నిందితుడు స్కూలు భవనం మిద్దెపైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దేశంలో ఇలాంటి దారుణ ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. 
 
గత యేడాది ప్రారంభంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఇలాంటి కేసు ఒకటి నమోదైంది. 12 యేళ్ళ బాలుడు మూడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక దుకాణానికి వెళ్లి వస్తున్న సమయంలో బాలుడు అడ్డగించి, ఆమెకు చాక్లెట్లు కొనిస్తామని ఆశచూపి లైంగికదాడికి పాల్పడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments