Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన మైనర్ బాలుడు

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (16:41 IST)
సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఒకటి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. మూడేళ్ల బాలికపై ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన ముజఫర్‌ నగర్ జిల్లాలో జరిగింది. 
 
దీనిపై బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పాఠశాలకు వెళ్లిన ఆ బాలికను నిందితుడు స్కూలు భవనం మిద్దెపైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దేశంలో ఇలాంటి దారుణ ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. 
 
గత యేడాది ప్రారంభంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఇలాంటి కేసు ఒకటి నమోదైంది. 12 యేళ్ళ బాలుడు మూడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక దుకాణానికి వెళ్లి వస్తున్న సమయంలో బాలుడు అడ్డగించి, ఆమెకు చాక్లెట్లు కొనిస్తామని ఆశచూపి లైంగికదాడికి పాల్పడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments