Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిపై దాడి.. బాలిక కిడ్నాప్.. అత్యాచారం... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (09:10 IST)
తన ప్రియుడితో మాట్లాడుతున్న ఓ బాలికను కొందరు కామాంధులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రియుడిపై దాడి చేసిమరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూరు జిల్లాలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తిరుపూరు జిల్లా పల్లడం ప్రాంతానికి చెందిన 17 యేళ్ల బాలిక కేశవంపాళెయం రోడ్డులో తన ప్రియుడితో కలిసి మాట్లాడుతుండగా అటుగా వచ్చిన పల్లడం అన్నానగర్‌కు చెందిన రమేష్ కుమార్ (31), జాన్సన్ (26), పార్తీపన్ (25)లు యువకుడిపై దాడి చేసి ఆ బాలికను అపహరించి ఓ నిర్మానుష్య అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
ఈ ఘటన అంతా వీడియోలు, ఫోటోలు తీసి, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించి అక్కడ నుంచి పారిపోయారు. బాధితురాలిని పల్లడం - కోవై రోడ్డులో వదిలిపెట్టారు. అక్కడ నుంచి ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments