Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నానం చేస్తుండగా న్యూడ్ ఫోటోలు.. వాటిని చూపిస్తూ యేడాదిగా అత్యాచారం

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (10:54 IST)
పొరుగింటి మహిళ స్నానం చేస్తుండగా ఓ కామాంధుడు ఆమెను నగ్నంగా ఫోటోలు తీశాడు. వాటిని చూపి బెదిరిస్తూ ఒక యేడాది కాలంగా ఆమెపై లైంగికదాడికి పాల్పడుతూ వచ్చాడు. విజయవాడ నగరంలో ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని విశాలాంధ్ర కాలనీకి చెందిన పుట్టా సుభాష్ (45) అనే వ్యక్తి బీపీసీఎల్ కంపెనీలో పైపులైన్ సెట్టింగ్ చేసే కార్మికుడు. రాజీవ్ నగర్‌కు చెందిన ఓ మహి (35) శాంతి నగర్‌లో భర్తతో కలిసి చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తుంది. పలుమార్లు ఆ దుకాణంలో సరకులు కొనుగోలు చేసిన సుభాష్... పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించేవాడు. 
 
ఈ క్రమంలో ఆమె నంబరు తీసుకున్నాడు. ఇదిలావుంటే ఓ రోజున ఆమె స్నానం చేస్తుండగా, ఫోటోలు తీశాడు. వీటిని ఆమె ఫోనుకు పంపుతూ వేధించసాగాడు. పైగా వాటిని చూపి బెదిరించి అత్యాచారానికి తెగబడ్డాడు. అలా గత యేడాది కాలంగా బెదిరిస్తూనే అత్యాచారం చేస్తున్నాడు. 
 
అక్కడితో ఆగకుండా తనకు రూ.16 లక్షల డబ్బులు కావాలంటూ డిమాండ్ చేసి తీసుకున్నాడు. ఆ డబ్బును చెల్లించమని అడిగినందుకు ఆమెపై దాడి చేశాడు. అతని ఆగడాలు శృతిమించి పోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె సుభాష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. కామాంధుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments