Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో దారుణం : నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (19:16 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి బంధువు ఈ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రాష్ట్రంలోని జలోర్‌లోని లేటా గ్రామానికి చెందిన నారాయణ్ మేఘావాల్ (25) అనే వ్యక్తి బాధితురాలి తండ్రితో కలిసి వచ్చాడు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
ఈ బాలిక అరుపులు విన్న కన్నతండ్రి... ఆమె కోసం ఇంట్లోకి పరుగెత్తాడు. అయితే అప్పటికే ఆ బాలిక తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ బిగ్గరగా ఏడ్వసాగింది. దీంతో మేఘవాల్‌ అక్కడ నుంచి పారిపోయాడు. 
 
దీనిపై బాధిత తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కామాంధుడు మేఘవాల్‌ను కేవలం రెండు గంటల్లోనే అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments