Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో దారుణం : నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (19:16 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి బంధువు ఈ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రాష్ట్రంలోని జలోర్‌లోని లేటా గ్రామానికి చెందిన నారాయణ్ మేఘావాల్ (25) అనే వ్యక్తి బాధితురాలి తండ్రితో కలిసి వచ్చాడు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
ఈ బాలిక అరుపులు విన్న కన్నతండ్రి... ఆమె కోసం ఇంట్లోకి పరుగెత్తాడు. అయితే అప్పటికే ఆ బాలిక తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ బిగ్గరగా ఏడ్వసాగింది. దీంతో మేఘవాల్‌ అక్కడ నుంచి పారిపోయాడు. 
 
దీనిపై బాధిత తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కామాంధుడు మేఘవాల్‌ను కేవలం రెండు గంటల్లోనే అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పావలా శ్యామలకు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ లక్ష రూపాయల ఆర్థిక సాయం

పనిచేసే యువతితో సైఫ్ అలీఖాన్ రాసలీలలు, కోపమొచ్చి పొడిచిన ప్రియుడు?!!

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..రిలీజ్

ముగ్గురు కాలేజీ స్నేహితుల కథతో మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది

నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ తో కన్నప్ప రూపొందింది : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments