Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో దారుణం : నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (19:16 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి బంధువు ఈ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రాష్ట్రంలోని జలోర్‌లోని లేటా గ్రామానికి చెందిన నారాయణ్ మేఘావాల్ (25) అనే వ్యక్తి బాధితురాలి తండ్రితో కలిసి వచ్చాడు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
ఈ బాలిక అరుపులు విన్న కన్నతండ్రి... ఆమె కోసం ఇంట్లోకి పరుగెత్తాడు. అయితే అప్పటికే ఆ బాలిక తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ బిగ్గరగా ఏడ్వసాగింది. దీంతో మేఘవాల్‌ అక్కడ నుంచి పారిపోయాడు. 
 
దీనిపై బాధిత తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కామాంధుడు మేఘవాల్‌ను కేవలం రెండు గంటల్లోనే అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగుకు బైబై చెప్పేయనున్న అక్కినేని నాగార్జున?

వెండితెరపై కనిపించనున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments