Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై యువకుడు అత్యాచారం.. ఆపై ప్రైవేటు భాగాల్లోకి కర్ర చొప్పించిన వైనం

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (10:24 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళపై క్రూర అత్యాచారం జరిగింది. రాష్ట్రంలోని సింగ్రౌలీ జిల్లాలో ఈ దారుణం జరిగింది. 30 యేళ్ల మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలి ప్రైవేట్ భాగాల్లోకి కర్రను చొప్పించాడు. రాష్ట్రంలోని ఝుమరియా టోలా గ్రామంలో ఈ దారుణం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండగా, దీన్ని గమనించిన ఓ యువకుడు ఆమె ఇంటిలోకి అర్థరాత్రి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వా ఆమె పట్ల పాశవికంగా ప్రవర్తించాడు. మహిళ జననాంగాల్లోకి కర్రను చొప్పించాడు. దీంతో నొప్పి భరించలేక ఆ మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో అక్కడ నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో తన మొబైల్ ఫోన్‌ను బాధితురాలి ఇంట్లోనే వదిలివేసి వెళ్లాడు. 
 
బాధితురాలి అరుపులు విన్న ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మోర్వా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిన అరెస్టు చేశారు. అత్యాచార బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments